తెలంగాణ

Arvind Dharmapuri: మోడీ కులంపై రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు

Arvind Dharmapuri: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. మోడీ కులంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కులాన్ని బీసీల్లో కలిపిందని అప్పుడు మోడీ ఎలక్ట్రోరల్ పాలిటిక్స్‌లో లేరని చెప్పారు. తప్పుల తడకగా చేసిన కులగణన నుంచి డైవర్ట్‌ చేయడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు ఎంపీ అర్వింద్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button