తెలంగాణ
KTR: రేవంత్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు..

KTR: సీఎం రేవంత్ పాలనపై మాజీమంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 420 రోజుల కాంగ్రెస్ పాలనలో.. 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు.
రేషన్ కార్డులు పంపిణీ చేయడం గొప్ప విషయం కాదని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్. గత పదేళ్లలో తెలంగాణకు ఎన్నో అవార్డులు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే అని కేటీఆర్ గుర్తుచేశారు.