తెలంగాణ
Kishan Reddy: వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా విదేశాలకు వెళ్తోందన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటివరకు ఆడిట్ జరగలేదని అన్నారు. కొత్త చట్టంతో రెగ్యులర్గా ఆడిట్ జరుగుతుందని చెప్పారు. ఎంతమంది ముస్లింలకు న్యాయం చేశారో ఎంఐఎం, కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.