తెలంగాణ
దారుణం.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి.. స్పాట్ లోనే మృతి

Hyderabad: హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.