తెలంగాణ
Harish Rao: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాజీ మంత్రి హరీష్రావు బృందం భేటీ

Harish Rao: సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాజీ మంత్రి హరీష్రావు బృందం భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులపై బీఆర్ఎస్ బృందం కమిటీకి నివేదిక అందించింది. డాక్యుమెంట్లు, విజువల్స్ను కమిటీకి బీఆర్ఎస్ బృందం సమర్పించింది.