ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో వీర జవాన్లకు ఎంపీ పురంధేశ్వరి నివాళి

Purandeswari: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లుకు ఘన నివాళ్ళు అర్పించారు ఎంపీ పురంధేశ్వరి. ఈ సందర్భంగా… 2014 ముందు వరకు మన దేశంలోకి ఉగ్రవాదులు వచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె అన్నారు.
కానీ మోడీ ప్రధాని అయ్యాక అనేక విధానలను తీసుకొచ్చారు అన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి రక్షణగా నిలుస్తున్నాయన్నారు. మన భారతదేశ శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ చూపిస్తున్నారని ఆమె అన్నారు.