జాతియం
Mahakumbh Mela: మహా కుంభమేళా.. 40 కోట్ల మంది వస్తారని అంచనా..

Maha Kumbh Mela 2025: ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు కౌంట్డౌన్ షురూ అయ్యింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగనుంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని యూపీ సర్కార్ చెబుతోంది. మరోవైపు ప్రయాగ్రాజ్కు సాధువులు తరలివస్తున్నారు. మహా కుంభమేళా ఏర్పాట్ల పర్యవేక్షణకు సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.