ఆంధ్ర ప్రదేశ్

SSC Exams in AP: ఏపీలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

SSC Exams in AP: ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28వేల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు 30నిమిషా ల ముందుగానే విద్యార్థులు చేరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button