తెలంగాణ
-
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక కొట్టివేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి,…
Read More » -
కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎంపీ రఘునందన్ ఫిర్యాదు
కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ…
Read More » -
సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన తీన్మార్ మల్లన్న
సుప్రీం కోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్పందించారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్లలేదని…
Read More » -
ఎర్రమంజిల్ పెట్రోల్ బంకులో కారులో మంటలు
పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. పెట్రోల్ పంపులో…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీఐ కమిషనర్ల బృందం భేటీ
Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం కలిశారు. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సమాచారం కమిషనర్లు…
Read More » -
నీట మునిగిన బైపాస్ వంతెన.. నిలిచిన రాకపోకలు
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా భైంసా గడ్డేన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో భైంసా…
Read More » -
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నం
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం…
Read More » -
Howrah Express: హౌరా ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం.. గంటకుపైగా నిలిపివేత
Howrah Express: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రైస్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్-1 పైన…
Read More » -
మియాపూర్లో దారుణం.. కన్న కూతురిని వేధింపులకు గురి చేసిన కన్నతల్లి, సవతి తండ్రి
హైదరాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కూతురిని కన్నతల్లి, మారు తండ్రి వేధింపులకు గురి చేసింది. ఓల్డ్ హాఫీజ్పేట్ ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
Read More » -
ఈనెల 11 నుంచి వేములవాడ రాజన్న ఆలయం మూసివేత
సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం ఈనెల 11 నుండి మూసివేయనున్నారు. రాజన్న ఆలయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తుల దర్శనాల కోసం…
Read More »