తెలంగాణ
-
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం పన్నెండున్నరకు విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్ పిటిషన్ను మెన్షన్ చేశారు న్యాయవాదులు.…
Read More » -
ఇవాళ పొన్నం, అడ్లూరితో టీపీసీసీ చీఫ్ భేటీ
టీపీసీసీ చీఫ్ ముందుకు మంత్రులు పొన్నం, అడ్లూరి పంచాయితీ వెళ్లింది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మహేష్ కుమార్ గౌడ్తో మంత్రులు భేటీ కానున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య…
Read More » -
నల్గొండ జిల్లా హాలియా ఎస్బీఐ బ్యాంక్లో అగ్నిప్రమాదం
నల్గొండ జిల్లా హాలియా ఎస్బీఐ బ్యాంక్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటల్లో ఓ కంప్యూటర్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో…
Read More » -
కాళేశ్వరంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మండపంలో భక్తులు భజన సంకీర్తనలను…
Read More » -
Adluri Laxman: మాదిగలు అంటే అంత చిన్న చూపా?
Adluri Laxman: తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా? అంటూ…
Read More » -
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక కొట్టివేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి,…
Read More » -
కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎంపీ రఘునందన్ ఫిర్యాదు
కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ…
Read More » -
సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన తీన్మార్ మల్లన్న
సుప్రీం కోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్పందించారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్లలేదని…
Read More » -
ఎర్రమంజిల్ పెట్రోల్ బంకులో కారులో మంటలు
పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. పెట్రోల్ పంపులో…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీఐ కమిషనర్ల బృందం భేటీ
Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం కలిశారు. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సమాచారం కమిషనర్లు…
Read More »