తెలంగాణ
-
Harish Rao: ఆర్టీసీ ఛార్జీలు తగ్గే వరకు మా పోరాటం ఆగదు
Harish Rao: ఆర్టీసీ ఛార్జీలు తగ్గే వరకు మా పోరాటం ఆగదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఆర్టీసీలో నియమకాలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలన్నారు.
Read More » -
KTR: ఆర్టీసీ నష్టాలను ప్రజలపై మోపొద్దు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్బంధాలతో బీఆర్ఎస్ను ఆపలేరన్నారు. ఆర్టీసీ నష్టాలను…
Read More » -
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతోంది. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్చార్జ్…
Read More » -
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు
KTR: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై…
Read More » -
నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు
నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు నిర్వహించారు. దసరా పండగ అనంతరం ద్వాదశి రోజున శారదాదేవి ని ప్రతిష్టిస్తారు. ఐదురోజుల పాటు విశేష పూజలు నిర్వహించి…
Read More » -
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నగర మోగింది. సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో…
Read More » -
నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలకు నేడు…
Read More » -
బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ
High Court: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. నేడు మరికొన్ని వాదనలు వినిపించనున్నారు…
Read More » -
KTR: చలో బస్ భవన్కు పిలుపు..కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్
KTR: బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ…
Read More » -
తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత
తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రైతులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతుండగా…
Read More »