తెలంగాణ
-
Hyderabad: దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
Hyderabad: హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో…
Read More » -
పటాన్ చెరులో కిలాడీ లేడి..మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.18 కోట్లు చీటింగ్
ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మాలో ఎవర్నీ నమ్మకూడదో అర్థం కావట్లేదు..రోజూ ఒకే చోట పనిచేస్తున్నా..ఒకే ఏరియాలే ఉంటున్నాం కదా అని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నమ్మితే…
Read More » -
వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని సూసైడ్
హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. తార్నాక రైల్వే కళాశాలలో మౌనిక డిగ్రీ చదువుతుంది. అదే…
Read More » -
ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమావేశం
Revanth Reddy: ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా..?…
Read More » -
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే… స్థానిక ఎన్నికలకు బ్రేక్
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలు పైన సుదీర్ఘ వాదనల తరువాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల పైన…
Read More » -
Harish Rao: ఆర్టీసీ ఛార్జీలు తగ్గే వరకు మా పోరాటం ఆగదు
Harish Rao: ఆర్టీసీ ఛార్జీలు తగ్గే వరకు మా పోరాటం ఆగదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఆర్టీసీలో నియమకాలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలన్నారు.
Read More » -
KTR: ఆర్టీసీ నష్టాలను ప్రజలపై మోపొద్దు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్బంధాలతో బీఆర్ఎస్ను ఆపలేరన్నారు. ఆర్టీసీ నష్టాలను…
Read More » -
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతోంది. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్చార్జ్…
Read More » -
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు
KTR: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై…
Read More » -
నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు
నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు నిర్వహించారు. దసరా పండగ అనంతరం ద్వాదశి రోజున శారదాదేవి ని ప్రతిష్టిస్తారు. ఐదురోజుల పాటు విశేష పూజలు నిర్వహించి…
Read More »