తెలంగాణ
-
Kishan Reddy: ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదు
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ బతికినన్ని రోజులు అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ను ఓడించిందన్నారు. మంత్రిగా…
Read More » -
Bandi Sanjay: కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది
Bandi Sanjay: కాంగ్రెస్పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు…
Read More » -
Indiramma Houses: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక ప్రకటన..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి…
Read More » -
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్..
Formula E Race Case: దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. ఏడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. త్వరలో కేటీఆర్ ,అరవింద్…
Read More » -
Musi River: మూసీ రివర్ అభివృద్ధికి కీలక అడుగు.. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి!
Musi River: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.…
Read More » -
Nandyala: విషాదం.. కొడుకు ప్రవర్తన నచ్చక తల్లిదండ్రుల సూసైడ్
Nandyala: నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు ప్రవర్తన నచ్చక.. తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొడుకు సుధీర్ హిజ్రాలతో తిరుగుతున్నాడని మనస్థాపానికి గురైన పేరెంట్స్..…
Read More » -
Christmas Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
Christmas Celebrations: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్ధీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
Read More » -
మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీశ్రావు
నాగర్కర్నూల్ జిల్లా నేరళ్లపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని కేటీఆర్, హరీశ్రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించారు. ఈ క్రమంలో…
Read More » -
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా…
Read More » -
కేసీఆర్, హరీష్రావుకు హైకోర్టులో భారీ ఊరట
మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా…
Read More »