తెలంగాణ
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుకు…
Read More » -
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ బిజీ షెడ్యూల్
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. కాసేపట్లో విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల 30నిమిషాలకి టూరిజంపై సమీక్ష నిర్వహించ నున్నారు.…
Read More » -
Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయం
Bandi Sanjay: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయం తెలిసి…
Read More » -
Medaram Mini Jathara: మినీ మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ
Medaram Mini Jathara: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మినీ మేడారం జాతరకు భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర…
Read More » -
నారాయణగూడ చోరీ కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
నారాయణగూడలో జరిగిన చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. యజమాని ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ సీవీ ఆనంద్ కుసుకు సంబంధించిన…
Read More » -
సైబర్ నేరస్తుల ముఠాపై వనపర్తి జిల్లా పోలీసుల ఉక్కుపాదం
సైబర్ నేరస్తుల ముఠాపై వనపర్తి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4 లక్షలు, 6 సెల్ఫోన్లు…
Read More » -
MLC Kavitha: బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి.. చేతులు దులుపుకుంటే కుదరదు
MLC Kavitha: బీసీ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలన్నారు. విద్యలో 46 శాతం, ఉద్యోగాల్లో 46 శాతం, రాజకీయ…
Read More » -
Revanth Reddy: హైదరాబాద్ జర్నీలో.. మైక్రోసాప్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి
Revanth Reddy: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500…
Read More » -
Sridhar Babu: పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్
Sridhar Babu: పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతి…
Read More » -
Vikarabad: విషాదం.. గిరిజన హాస్టల్లో టెన్త్ విద్యార్థి మృతి
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో విషాదం చోటుచేసుకుంది. గిరిజన బాలుర వసతి గృహంలో.. విద్యార్థి దేవేందర్ అనుమానస్పద మృతి చెందాడు. చనిపోయిన స్టూడెంట్ పదో తరగతి చదువుతున్నట్లు…
Read More »