తెలంగాణ
-
రంగరాజన్పై దాడి కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు…
Read More » -
MLC Kavitha: ఏ పథకం సజావుగా అందడం లేదు
MLC Kavitha: ఎవరిని అడిగినా ఏ ఒక్క పథకం సజావుగా అందడం లేదని చెబుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం వెళ్తూ చిట్యాలలో ఆగిన ఆమెకు బీఆర్ఎస్…
Read More » -
Telangana: కేసు పెట్టడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ
Telangana: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై బోధన్ రూరల్ సీఐ దాడి చేశారు. దీంతో బాధిత మహిళ సీఐ విజయ్బాబుపై ఎడపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది.…
Read More » -
MLC Kavitha: బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు
MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని…
Read More » -
సైబర్ నేరగాళ్ల మోసానికి బలైన మేఘా కంపెనీ.. 5 కోట్ల 47 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ప్రముఖ మేఘా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని…
Read More » -
Mastan Sai Case: మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు
Mastan Sai case: మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అమ్మాయిలకు కిట్టీ పార్టీని ఎరగా వేసి వారికి ఆల్కహాల్ ఇచ్చి, డ్రగ్స్…
Read More » -
Vikarabad: విషాదం.. కిటికీ మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలోని వేంకటేశ్వర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి సోన ప్రమాదవశాత్తు కిటికీ మీదపడి మృతి చెందింది. తల్లి కూలి పనిలో నిమగ్నమై…
Read More » -
Arvind Dharmapuri: మోడీ కులంపై రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు
Arvind Dharmapuri: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. మోడీ కులంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994లో గుజరాత్లో కాంగ్రెస్…
Read More » -
MLC Kavitha: త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
MLC Kavitha: ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాధితుల…
Read More » -
Eatala Rajendar: మోడీని తిడితే ఏమౌతుందో కేసీఆర్కి తెలిసింది.. త్వరలో రేవంత్కు కూడా తెలుస్తుంది
Eatala Rajendar: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీని తిడితే ఏమౌతుందో కేసీఆర్కి…
Read More »