తెలంగాణ
-
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ట్వీట్ చేశారు. కేసీఆర్ గారికి…
Read More » -
Harish Rao: మమకారం పంచిన మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు
Harish Rao: నేడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఇందులో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్కు మాజీమంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు…
Read More » -
Jagadeeshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో
Jagadeeshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి . లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి…
Read More » -
Hyderabad: విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి
Hyderabad:హైదరాబాద్లోని సంతోష్ నగర్లో పిల్లర్ల కోసం తీసిన నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీను నాయక్ స్థానికంగా వాచ్మెన్గా…
Read More » -
Bandi Sanjay: ఓ వ్యక్తి కోసం నిబంధనలు మారవు.. రాజాసింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
Bandi Sanjay: రాజాసింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండిసంజయ్. రాజాసింగ్ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు అని అయితే ఏవైన అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా…
Read More » -
రంగరాజన్పై దాడి కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు…
Read More » -
MLC Kavitha: ఏ పథకం సజావుగా అందడం లేదు
MLC Kavitha: ఎవరిని అడిగినా ఏ ఒక్క పథకం సజావుగా అందడం లేదని చెబుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం వెళ్తూ చిట్యాలలో ఆగిన ఆమెకు బీఆర్ఎస్…
Read More » -
Telangana: కేసు పెట్టడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ
Telangana: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై బోధన్ రూరల్ సీఐ దాడి చేశారు. దీంతో బాధిత మహిళ సీఐ విజయ్బాబుపై ఎడపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది.…
Read More » -
MLC Kavitha: బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు
MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని…
Read More » -
సైబర్ నేరగాళ్ల మోసానికి బలైన మేఘా కంపెనీ.. 5 కోట్ల 47 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ప్రముఖ మేఘా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని…
Read More »