తెలంగాణ
-
Patancheruvu: పోలీస్ వాహనం బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు
Patancheruvu: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద పోలీస్ వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్రగాయాలు అయ్యాయి. టైరు బ్లాస్ట్…
Read More » -
Eatala Rajendar: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్ను నమ్మరు
Eatala Rajendar: కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ ను నమ్మరు. ఈసారి బీజేపీకే అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.…
Read More » -
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం
Tiger: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. జైపూర్ మండలంలోని కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీలగిరి ప్లాంటేషన్ వద్ద…
Read More » -
Kishan Reddy: ఏళ్ల తరబడి పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్
Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జాప్యం వల్లే ప్లైఓవర్ పనుల్లో ఆలస్యం అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట్లోని గోల్నాక ఫ్లైఓవర్ పనులను…
Read More » -
Seethakka: బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నాడు
Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బిజెపి…
Read More » -
Hyderabad: మండుతున్న ఎండలు.. నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత
Hyderabad: 5 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండటంతో కంటోన్మెంట్ ప్రజలు అల్లాడుతున్నారు. నీటి సరఫరా విషయంలో అటు కంటోన్మెంట్, ఇటు వాటర్బోర్డ్ అధికారుల మధ్య సమన్వయ…
Read More » -
Chamala: బండి సంజయ్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది
Chamala: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ పోగానే బండి సంజయ్ కార్పోరేటర్ మారుతాడని విమర్శలు చేశారు.…
Read More » -
Hyderabad: కత్తులతో పొడిచి.. గొడ్డలితో నరికి.. యువకుడి దారుణ హత్య
Hyderabad: హైదరాబాద్లోని అల్లాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శివాజీ నగర్లో భాను అనే యువకుడిని అతి కిరాతంకగా హత్య చేశారు దుండగులు. కత్తులతో పొడిచి గొడ్డలితో…
Read More » -
నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై.. అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన…
Read More » -
ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో…
Read More »