తెలంగాణ
-
Hyderabad: మండుతున్న ఎండలు.. నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత
Hyderabad: 5 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండటంతో కంటోన్మెంట్ ప్రజలు అల్లాడుతున్నారు. నీటి సరఫరా విషయంలో అటు కంటోన్మెంట్, ఇటు వాటర్బోర్డ్ అధికారుల మధ్య సమన్వయ…
Read More » -
Chamala: బండి సంజయ్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది
Chamala: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ పోగానే బండి సంజయ్ కార్పోరేటర్ మారుతాడని విమర్శలు చేశారు.…
Read More » -
Hyderabad: కత్తులతో పొడిచి.. గొడ్డలితో నరికి.. యువకుడి దారుణ హత్య
Hyderabad: హైదరాబాద్లోని అల్లాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శివాజీ నగర్లో భాను అనే యువకుడిని అతి కిరాతంకగా హత్య చేశారు దుండగులు. కత్తులతో పొడిచి గొడ్డలితో…
Read More » -
నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై.. అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన…
Read More » -
ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో…
Read More » -
Vikarabad: విషాదం.. ఉరివేసుకుని తల్లి కొడుకు ఆత్మహత్య
Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో తల్లీ కొడుకులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…
Read More » -
SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. NDRF, SDRF, ఆర్మీతోపాటు నేవీ టీమ్స్, ర్యాట్ హోల్స్ మైనర్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రమాదంలో టన్నెల్ బోరింగ్…
Read More » -
తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్న్యూస్
Telangana: తెలంగాణలో మందుబాబులకు సర్కారు మరో గుడ్న్యూస్ చెప్పింది. లిక్కర్ బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్…
Read More » -
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహశివరాత్రి సందర్భంగా పూజా సామాగ్రి హిందువుల వద్ద కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు.…
Read More » -
Kishan Reddy: 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉంది
Kishan Reddy: సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉందని కిషన్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు…
Read More »