తెలంగాణ
-
Uttam: బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేశాం
Uttam Kumar Reddy: టన్నెల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్లో 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో…
Read More » -
అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు ప్రారంభం
Amberpet: అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తిచేసి అధికారికంగా మరికొన్ని…
Read More » -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల నిరసన
Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు 3 గంటలపాటు తిండితిప్పలు…
Read More » -
కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్ రావు
Harish Rao: శివుడు పేరిట కేసీఆర్ ఎన్నో హోమాలు, యాగాలు చేసి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని…
Read More » -
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించించారు మాజీ మంత్రి కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ఆయన మద్దతు…
Read More » -
SLBC Tunnel:15 అడుగుల మేర బురద నీరు.. SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
SLBC Tunnel: SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతోపాటు నేవీ సిబ్బంది ప్రమాదస్థలానికి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. టన్నెల్లో…
Read More » -
కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలోని కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు దర్శనానికి భారీగా తరలి రావడంతో…
Read More » -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.…
Read More » -
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ
Revanth Redy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా పలు ప్రాజెక్టులకు…
Read More » -
Uttam Kumar Reddy: SLBC టన్నెల్ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
Uttam Kumar Reddy: SLBC టన్నెల్ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. నిపుణుల సూచన మేరకు రెస్క్యూ ఆపరేషన్ను యుద్ధ ప్రతిపాదికన…
Read More »