తెలంగాణ
-
Kishan Reddy: ప్రధాని మోడీ నాయకత్వంలో చాలా మార్పులు వచ్చాయి
Kishan Reddy: గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చాంమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి . ప్రధాని మోడీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు.…
Read More » -
MLC Election: రాజన్న సిరిసిల్లలో పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
MLC Election: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్…
Read More » -
సికింద్రాబాద్ అశోకా హోటల్కు బాంబు బెదిరింపు
Secunderabad: సికింద్రాబాద్ అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. హోటల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి అగంతకుడు బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..…
Read More » -
SLBC వద్ద రెస్క్యూను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి SLBC లో జరగుతున్న సహాయకచర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం…
Read More » -
MLC Election: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణలో మూడు MLC స్థానాలకు పోలింగ్…
Read More » -
Uttam: బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేశాం
Uttam Kumar Reddy: టన్నెల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్లో 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో…
Read More » -
అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు ప్రారంభం
Amberpet: అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తిచేసి అధికారికంగా మరికొన్ని…
Read More » -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల నిరసన
Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు 3 గంటలపాటు తిండితిప్పలు…
Read More » -
కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్ రావు
Harish Rao: శివుడు పేరిట కేసీఆర్ ఎన్నో హోమాలు, యాగాలు చేసి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని…
Read More » -
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించించారు మాజీ మంత్రి కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ఆయన మద్దతు…
Read More »