తెలంగాణ
-
చేతనైతే సాయం చెయ్ కానీ విమర్శలొద్దు.. కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
Mahesh Kumar: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కిషన్రెడ్డిని కోరితే బాధ్యతా రాహిత్యంగా తప్పించుకునేలా…
Read More » -
Jupally Krishna Rao: SLBC పై దురుద్దేశంతోనే హరీష్ రావు విమర్శలు
Jupally Krishna Rao: ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్…
Read More » -
KTR: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరింది
KTR: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెలికాప్టర్ యాత్రలు…
Read More » -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి…
Read More » -
నేటితో ముగియనున్న కులగణన సర్వే
Telangana: తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలన్నారు. కుల గణన సర్వే నేటితో ముగుస్తుండటంతో ఇంకా సర్వే లో పాల్గొనని…
Read More » -
SLBC Tunnel: ఆపరేషన్ వేగవంతం.. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు
SLBC Rescue Operation : ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు.…
Read More » -
Minister Seethakka: రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క
Minister Seethakka: ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో…
Read More » -
MLC Election: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్లో ఓటేశారు మంత్రి. కేంద్రమంత్రులు…
Read More » -
SLBC టన్నెల దగ్గరకు బీఆర్ఎస్ బృందం
SLBC టన్నెల దగ్గరకు బీఆర్ఎస్ బృందం చేరుకుంది. గులాబీ నేతల రాకతో టన్నెల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎవరైనా నలుగురికే…
Read More » -
Revanth Reddy: తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు
Revanth Reddy: తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. HCL టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
Read More »