తెలంగాణ
-
బెట్టింగ్ భూతానికి బలైన మరో యువకుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. తంగళ్ళపల్లి మండలం దేశాయ్పల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ ఇంటర్ పూర్తి చేసి మెకానిక్ షాపులో…
Read More » -
Harish Rao: తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
Harish Rao: మాజీమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల…
Read More » -
తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు..!
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన…
Read More » -
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…
Read More » -
ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. బస్పాస్ చార్జీలు భారీగా పెంపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్పాస్ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు ఈ…
Read More » -
రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఉత్సవాలు
కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఆలయంలో ఈనెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్ను చీకోటి ప్రవీణ్ ప్రారంభించారు. వారాహి ప్రత్యంగిరా…
Read More » -
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చ
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యారు. హైకమాండ్తో ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చిస్తున్నారు. మున్సిపల్, విద్యాశాఖతోపాటు ఇతర శాఖల కేటాయింపుపై కూడా…
Read More » -
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బాధితుల ఆందోళన
ప్రభుత్వాలు మారిన ములుగు జిల్లాలోని పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగంగా ఇల్లు లేని ప్రతి…
Read More » -
బీఆర్కే భవన్లో ముగిసిన హరీష్రావు విచారణ
బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరీష్రావు విచారణ ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్…
Read More » -
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మరికాసేపట్లో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన…
Read More »