తెలంగాణ
-
రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఉత్సవాలు
కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఆలయంలో ఈనెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్ను చీకోటి ప్రవీణ్ ప్రారంభించారు. వారాహి ప్రత్యంగిరా…
Read More » -
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చ
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యారు. హైకమాండ్తో ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చిస్తున్నారు. మున్సిపల్, విద్యాశాఖతోపాటు ఇతర శాఖల కేటాయింపుపై కూడా…
Read More » -
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బాధితుల ఆందోళన
ప్రభుత్వాలు మారిన ములుగు జిల్లాలోని పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగంగా ఇల్లు లేని ప్రతి…
Read More » -
బీఆర్కే భవన్లో ముగిసిన హరీష్రావు విచారణ
బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరీష్రావు విచారణ ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్…
Read More » -
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మరికాసేపట్లో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన…
Read More » -
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదలశాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు…
Read More » -
నేడు సిట్ అధికారుల ఎదుటకు ప్రభాకర్ రావు
నేడు సిట్ అధికారుల ఎదుట SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్ రావు. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో…
Read More » -
కాంగ్రెస్లో మొదలైన బుజ్జగింపుల పర్వం
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ…
Read More » -
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
Srisailam: శ్రీశైల మల్లన్న స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవుల రావడం, విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు.…
Read More » -
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్…
Read More »