తెలంగాణ
-
Hyderabad: మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్కు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ అగంతకుడు.…
Read More » -
KCR: మాగంటి గోపినాథ్ మరణం పార్టీకి తీరని లోటు
హైదరాబాద్ మాదాపూర్లోని నివాసానికి మాగంటి గోపినాథ్ భౌతికకాయం తరలించారు. మాగంటి గోపినాథ్ చివరి చూపు కోసం ఆయన అభిమానులు భారీగా చేరుకుంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద…
Read More » -
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేస్తే ఏం వస్తుందని అడిగేవారికి మంత్రి వర్గ విస్తరణే సమాధానం అని…
Read More » -
మాదాపూర్ నివాసంలో మాగంటి గోపినాథ్ భౌతికకాయం
కాసేపట్లో మాగంటి గోపినాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. గోపినాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరుగనున్నాయి.…
Read More » -
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12గంటల 19నిమిషాలకి కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్తవారికి కేబినెట్లో…
Read More » -
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత
బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స…
Read More » -
Kishan Reddy: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల నిజాలే చెప్పారు
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల నిజాలే చెప్పారన్నారు. ఈటల రాజేందర్కు తెలిసిందే చెప్పారన్నారు. కేసీఆర్ మీద…
Read More » -
తిప్పాపురం గోశాలకు బీజేపీ నాయకులు
వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతిపై బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. కోడెలను సంరక్షించడంలో గోశాల సిబ్బంది, ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు.…
Read More » -
Kamareddy: కొడుకును చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య
Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకును చెరువులో తోసేసి సూసైడ్ చేసుకుంది ఓ తల్లి కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.…
Read More » -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు ప్రభాకర్ రావు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు ఇండియాకు రానున్నారు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రేపు అర్ధరాత్రి హైదరాబాద్కు…
Read More »