తెలంగాణ
-
Thummala: ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తాం
Thummala: ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్…
Read More » -
తిప్పాపురం గోశాలలో ఆగని కోడెల మృతి
సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు. అనారోగ్యంతో ఇవాళ మరో నాలుగు ఆవులు మృతి చెందాయి. మరోవైపు…
Read More » -
Uttam Kumar Reddy: బనకచర్లపై బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు
Uttam Kumar Reddy: బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ . GRMC, CWCఅపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దమని ఎట్టి పరిస్థితుల్లో దీన్నితెలంగాణ…
Read More » -
Eatala Rajender: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. నిర్ణయం తీసుకుంది ఆయనే
Eatala Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. 25ఏళ్ల రాజకీయ జీవితంలో నైతిక విలువలతో ఉన్నానన్న ఈటల.. తెలంగాణకు మొట్టమొదటి ఆర్థిక…
Read More » -
Harish Rao: కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అసహనం
Harish Rao: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై గులాబీ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ పెద్దలు మోసం…
Read More » -
Eatala Rajendar: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ
Eatala Rajendar: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 20నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది జస్టిస్ ఘోస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు…
Read More » -
Hyderabad: కుషాయిగూడలో మైనర్ బాలుడు హత్య
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమ వ్యవహారం నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏళ్ల…
Read More » -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 15 రోజులకోసారి కేబినెట్ మీటింగ్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15రోజులకోసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్…
Read More » -
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్తో కార్యాలయానికి…
Read More » -
Telangana Cabinet: ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలలో రెండింటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు…
Read More »