తెలంగాణ
-
KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ
KCR: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల…
Read More » -
Sudarshan Reddy: సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో దక్కని చోటు
తెలంగాణ కాంగ్రెస్లో ఆయన ఓ సీనియర్ లీడర్. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరున్న నాయకుడు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీసీసీ కోశాధికారిగా…
Read More » -
KTR: సీఎం రేవంత్ రెడ్డి ఓ చిల్లర నాయకుడు
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఓ చిల్లర నాయకుడంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు…
Read More » -
నేడు మరోసారి సిట్ ఎదుటకు ప్రభాకర్ రావు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నేడు మరోసారి సిట్ ఎదుట SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఈనెల…
Read More » -
ఎర్రవల్లి ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్కు గాయం
బీఆర్ఎస్ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడిన తెలుస్తుంది. దీంతో చికిత్స నిమిత్తం పల్లా రాజేశ్వర్ రెడ్డిని…
Read More » -
Rangareddy: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్ దగ్గర కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి…
Read More » -
KTR: కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుంది
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు చేయలేనిది కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచే శారంటూ ఎక్స్…
Read More » -
KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్
KCR: ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయల్దేరారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గంటల 30నిమిషాలకి బీఆర్కే భవన్కు చేరుకోనున్నారు కేసీఆర్. బీఆర్కే భవన్లోనే…
Read More » -
మూడ్రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడ్రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై నేడు అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి భేటీ కానున్నారు. పార్టీ,…
Read More » -
Raja Singh: బీజేపీ గతంలో కుల రాజకీయం జరిగింది
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఆరు నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిమ్స్ ఓటు…
Read More »