తెలంగాణ
-
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు
మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు దొంగలు తమ పని కానిస్తున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్గా…
Read More » -
జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జడ్చర్ల: అవినీతి ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు…
Read More » -
మహబూబ్ నగర్ లో చిరుత కలకలం
మహబూబ్నగర్ జిల్లాలో పులి కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 15 రోజుల నుంచి జనావాసాలకు సమీపంలో చిరుత సంచరిస్తుంది. వీరన్నపేట పరిసరాల్లో ఉన్న కొండ ప్రాంతంలో చిరుతపులి స్తిరపడింది.…
Read More » -
జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య
జగిత్యాల జిల్లా వెల్గమూర్ మండలంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. మండల సమీపంలో కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన యువకుడిని కత్తితో తలపై కొట్టి హతమార్చారు.…
Read More » -
టీఎస్ హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక ఎన్నికలు జరుగుతాయా?
హైకోర్టు చెప్పినట్లు తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహుర్తం కుదురుతుందా? లేదంటే మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? బీసీ రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్…
Read More » -
Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలతో తమ…
Read More » -
Nirmal: వింత వ్యాధితో 20 మేకలు మృతి
Nirmal: నిర్మల్ జిల్లాలో మేకలకు వింత వ్యాధి సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలకు సీసీపీఎన్ సోకి చనిపోయాయి.…
Read More » -
Hyderabad: పేపర్ ప్లేట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ బాలానగర్ డ్యూరో డైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ ప్లేట్ తయారుచేసే కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు…
Read More » -
అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్
ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి అన్నారు. అశ్వరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే…
Read More » -
Raghunandan Rao: ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ నినాదం తీసుకుంది
Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీసీ బిల్లులో ఓ మతాన్ని కలిపి అసెంబ్లీ తీర్మానం…
Read More »