తెలంగాణ
-
Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలతో తమ…
Read More » -
Nirmal: వింత వ్యాధితో 20 మేకలు మృతి
Nirmal: నిర్మల్ జిల్లాలో మేకలకు వింత వ్యాధి సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలకు సీసీపీఎన్ సోకి చనిపోయాయి.…
Read More » -
Hyderabad: పేపర్ ప్లేట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ బాలానగర్ డ్యూరో డైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ ప్లేట్ తయారుచేసే కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు…
Read More » -
అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్
ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి అన్నారు. అశ్వరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే…
Read More » -
Raghunandan Rao: ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ నినాదం తీసుకుంది
Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీసీ బిల్లులో ఓ మతాన్ని కలిపి అసెంబ్లీ తీర్మానం…
Read More » -
కామారెడ్డి జిల్లాలో ఆర్టీఏ చెక్పాయింట్ దగ్గర ఏసీబీ రైడ్స్
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శిశారు ఆర్టీఏ చెక్పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న…
Read More » -
Bhatti Vikramarka: పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం
Bhatti Vikramarka: తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రాన్స్ కాన్సల్ జనరల్ బృందం సమావేశం అయ్యారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ…
Read More » -
లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించిన పోలీసులు
ఆషాడ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి ఛత్రినాక సీఐ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.…
Read More » -
ఉప్పల్ ఫ్లై ఓవర్ పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో హైదరాబాదీలు, జిల్లాలకు వెళ్లేవాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు.…
Read More » -
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు ACB కోర్టు రిమాండ్ విధించింది. మురళిధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ…
Read More »