తెలంగాణ
-
అమ్రాబాద్లో 36కు చేరిన పెద్ద పులులు
నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. సర్వేలో 20 ఆడ పులులు,13 మగ పులులు, గుర్తించని ఒక పులి, ఇంకా రెండు కూనలు ఉన్నట్లు…
Read More » -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్ష బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెదవాగు ప్రాజెక్టు వరుణుడి ప్రతాపానికి నామరూపాలు లేకుండా పోయింది. గతేడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు తునాతునకలైపోయి కొట్టుకుపోయింది.…
Read More » -
Ponguleti: మా ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదు
Ponguleti: కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలని పొంగులేటి విమర్శించారు. తమ ముగ్గురికి…
Read More » -
Bandi Sanjay: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు
Bandi Sanjay: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా BCలకే ఇవ్వాలని అన్నారు. 10 శాతం…
Read More » -
Sridhar Babu: బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read More » -
Errabelli: నీటికోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పర్యటించారు. దేవరుప్పుల మాధపురం నుండి పాలకుర్తి గూడూరు వరకు ఎర్రబెల్లి పాదయాత్ర నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్…
Read More » -
KTR: రేవంత్వి అన్నీ డైవర్షన్ పాలిటిక్స్
KTR: మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. నేను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదు అన్నారు. రేవంత్ అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.…
Read More » -
Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని ల్యాంకో హిల్స్లో ఫ్లాట్కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వాలివేటి హితేష్ ప్రోగ్రాం మేనేజర్గా…
Read More » -
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..
Rain Alert: తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ,…
Read More » -
Mahabubnagar: కలుషిత నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతి
Mahabubnagar: కలుషిత నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతిమహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామ శివారులో ఎన్ కె, ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ…
Read More »