తెలంగాణ
-
కమలంలో కత్తులు.. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్
Bandi Sanjay VS Etela Rajender: కాషాయ పార్టీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా..? అప్పట్లో ఆయన చక్రం తిప్పితే.. ఇప్పుడు ఈయన పావులు…
Read More » -
నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్లో ఆందోళన
Narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీసీ బాలికల హాస్టల్లో వార్డెన్ శారద కుమారుడు ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. మాజీ కౌన్సిలర్ రాజేష్ విద్యార్థినులను వేధిస్తున్నాడు. వసతి…
Read More » -
రాంచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
Ramachandra Rao: బీజేపీ చీఫ్ రాంచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీలకు 42శాతం…
Read More » -
ఆసిఫాబాద్ లో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు
ఆసిఫాబాద్ జిల్లాలోని భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. అనర్పల్లి వాగుకు భారీగా వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయారు. అనర్పల్లి వాగు బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో ప్రజలు తీవ్ర…
Read More » -
హైదరాబాద్ శివారులో నకిలీ లిక్కర్ కలకలం
హైదరాబాద్ శివారులో నకిలీ లిక్కర్ కలకలం రేపింది. ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ ముఠాను పట్టుకున్నారు. చీప్ లిక్కర్తో పాటు నాటు…
Read More » -
వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం
వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. తాండూర్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారింది. తాండూరు – హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై భారీగా…
Read More » -
కాంగ్రెస్ కార్యకర్త హమీద్ పై హత్యాయత్నం
హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. దాడిలో హమీద్కు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఎంఐఎం కార్యకర్త ఖుబ్లా హత్యకు…
Read More » -
హెచ్సీఏ కేసులో సీఐడీ దూకుడు
హెచ్సీఏ కేసులో సీఐడీ దూకుడుగా విచారిస్తుంది.హెచ్సీఏ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ…
Read More » -
Srinivas Goud: కల్లు కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర
Srinivas Goud: కల్లు కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కాంపౌండ్లో కల్లును కల్తీ చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని…
Read More » -
Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు..రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి
Gutha Sukender Reddy: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం…
Read More »