తెలంగాణ
-
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్టయ్యారు. సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయణ్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రామచందర్ రావు పల్లె నిద్ర కార్యక్రమం…
Read More » -
Asifabad: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల కలకలం
Asifabad: కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల పంపిణీ కలకలం రేపుతుంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడి గుడ్ల నుండి…
Read More » -
తెలంగాణలో ముదురుతున్న మార్వాడి గో బ్యాక్ వివాదం
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. 10 రోజుల క్రితం మార్వాడీ వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని…
Read More » -
Ponnam: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
Ponnam: యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు…
Read More » -
Harish Babu: 49 జీవోను రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుంది
Harish Babu: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే హరీష్బాబు ఫైరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 49 జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్బాబు డిమాండ్ చేశారు. 49 జీవోను…
Read More » -
Kishan Reddy: యూరియా కొరతపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలో యూరియా కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76 వేల కోట్ల…
Read More » -
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ…
Read More » -
Kishan Reddy: కేటీఆర్ మద్దతు అవసరం లేదు
Kishan Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు.…
Read More » -
Kokapet: కోకాపేటలో చ.గజం రూ.1.75 లక్షలు
Kokapet: నగరంలో కీలకమైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో చ.గజానికి కనీస ధరను రూ.1.75 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఇది రూ.65 వేలుగా ఉండేది. అప్పట్లో ఓ స్థిరాస్తి…
Read More » -
Hyderabad: మియాపూర్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.…
Read More »