తెలంగాణ
-
Kishan Reddy: రేవంత్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తోంది
Kishan Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మారడం…
Read More » -
Kotamreddy: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చాను
Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చానని తెలిపారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు.…
Read More » -
KTR: అసమర్థుల పాలనలో యూరియా కష్టాలు వచ్చాయన్న కేటీఆర్
KTR: పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలుతున్నందునే అన్నదాతలకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అవసరమైన యూరియా…
Read More » -
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కొనసాగుతున్న బంద్
చిరు వ్యాపారుల బ్రతుకులో చీకటి నింపిన మా ర్వాడిలను ఉస్మానియా జేఏసీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బందు విజయవంతంగా కొనసాగుతుందని దుబ్బాక జేఏసీ కమిటీ నాయకులు…
Read More » -
ఇంటిని రాయించుకొని.. తండ్రిని గెంటేసిన కూతురు
Asif Nagar: కనిపెంచిన కుమార్తె తన తండ్రిని ఇంటిలోకి రాకుండా అడ్డుకుంది. ఈ సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మురాద్నగర్కు చెందిన సయ్యద్ అహ్మద్అలీకి ముగ్గురు…
Read More » -
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్టయ్యారు. సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయణ్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రామచందర్ రావు పల్లె నిద్ర కార్యక్రమం…
Read More » -
Asifabad: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల కలకలం
Asifabad: కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల పంపిణీ కలకలం రేపుతుంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడి గుడ్ల నుండి…
Read More » -
తెలంగాణలో ముదురుతున్న మార్వాడి గో బ్యాక్ వివాదం
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. 10 రోజుల క్రితం మార్వాడీ వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని…
Read More » -
Ponnam: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
Ponnam: యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు…
Read More » -
Harish Babu: 49 జీవోను రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుంది
Harish Babu: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే హరీష్బాబు ఫైరయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 49 జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్బాబు డిమాండ్ చేశారు. 49 జీవోను…
Read More »