తెలంగాణ
-
హైదరాబాద్ కాప్రాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read More » -
తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు
తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచి రైతులు బారులు తీరారు. పీఏసీఎస్ కార్యాలయం…
Read More » -
Tummala: ఆయిల్ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష
Tummala: రాష్ట్రంలో పండిన ఆయిల్ పామ్ పంటను రాష్ట్రంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. సచివాలయంలో ఆయిల్…
Read More » -
చెన్నూరు ఎస్బీఐ అవకతవకలపై 10 మందిపై కేసులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో అవకతవకలపై 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యాషియర్ రవిందర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బంగారం,…
Read More » -
Jeevan Reddy: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే తుది నిర్ణయం
Jeevan Reddy: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎవరు ఏ పదవిలో ఉన్నా…
Read More » -
Kishan Reddy: రేవంత్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తోంది
Kishan Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మారడం…
Read More » -
Kotamreddy: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చాను
Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చానని తెలిపారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు.…
Read More » -
KTR: అసమర్థుల పాలనలో యూరియా కష్టాలు వచ్చాయన్న కేటీఆర్
KTR: పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలుతున్నందునే అన్నదాతలకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అవసరమైన యూరియా…
Read More » -
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కొనసాగుతున్న బంద్
చిరు వ్యాపారుల బ్రతుకులో చీకటి నింపిన మా ర్వాడిలను ఉస్మానియా జేఏసీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బందు విజయవంతంగా కొనసాగుతుందని దుబ్బాక జేఏసీ కమిటీ నాయకులు…
Read More » -
ఇంటిని రాయించుకొని.. తండ్రిని గెంటేసిన కూతురు
Asif Nagar: కనిపెంచిన కుమార్తె తన తండ్రిని ఇంటిలోకి రాకుండా అడ్డుకుంది. ఈ సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మురాద్నగర్కు చెందిన సయ్యద్ అహ్మద్అలీకి ముగ్గురు…
Read More »