తెలంగాణ
-
Kishan Reddy: యూరియా కొరతపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలో యూరియా కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76 వేల కోట్ల…
Read More » -
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ…
Read More » -
Kishan Reddy: కేటీఆర్ మద్దతు అవసరం లేదు
Kishan Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు.…
Read More » -
Kokapet: కోకాపేటలో చ.గజం రూ.1.75 లక్షలు
Kokapet: నగరంలో కీలకమైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో చ.గజానికి కనీస ధరను రూ.1.75 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఇది రూ.65 వేలుగా ఉండేది. అప్పట్లో ఓ స్థిరాస్తి…
Read More » -
Hyderabad: మియాపూర్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.…
Read More » -
Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు
Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. న్యాయ సలహా అనంతరం స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన…
Read More » -
మహిళలకు కొండంత అండగా సఖి కేంద్రం
Sakhi Centre: నిస్సాయ స్థితిలో ఉన్న మహిళలకు కొండంత ధైర్యం నింపి అండగా నిలబడాల్సిన సఖి సెంటర్ ఆపదలో ఉండి సహాయం కోసం వచ్చిన మహిళల ను…
Read More » -
విష జ్వరాల విజృంభణ
కొత్తగూడెం జిల్లాలో పినపాకలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆస్పత్రులకు జ్వర లక్షణాలతో…
Read More » -
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్లో అగ్నిప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్లో అగ్నిప్రమాదం సంభవించింది. తాడిచర్లలో ఓ కిరాణ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో షాపులోని వాహనం, సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వాటి విలువ…
Read More » -
Hyderabad: దారుణం.. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Hyderabad: హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి లక్ష్మిని గాంధీ ఆసుపత్రికి…
Read More »