తెలంగాణ
-
తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’
Telangana: ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం ఏమిటంటే మార్వాడి ఉద్యమం. వాస్తవానికి ఆంధ్ర వారి కంటే కూడా తెలంగాణలో మార్వాడి వారికే ఎక్కువగా…
Read More » -
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద నాలాను పరిశీలించిన మంత్రి పొన్నం
Ponnam: జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే రోడ్డులో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఉన్న చెరువు నిండడంతో…
Read More » -
జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్రహీతలకు సీఎం సన్మానం
భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తాంమని ఆయన తెలిపారు. 71వ జాతీయ…
Read More » -
యూరియా కష్టాలు.. రైతన్నలకు తప్పని తిప్పలు
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు
Heavy Rain: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలతో…
Read More » -
Hyderabad: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీ మరణించారు.…
Read More » -
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ
Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం…
Read More » -
Hyderabad: DSR గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు
Hyderabad: హైదరాబాద్లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు…
Read More » -
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల కోయగూడెం ఓపెన్ కాస్ట్లో…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ
Tirumala: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు…
Read More »