తెలంగాణ
-
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నల ఇబ్బందులు
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫెర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు…
Read More » -
కాళేశ్వరంపై విచారణ జరపండి
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్…
Read More » -
Telangana politics: వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని శాసన సభ నిర్ణయించడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయా? సీబీఐ రంగంలోకి దిగితే…
Read More » -
KTR: ధర్నాలకు పిలుపునిచ్చిన కేటీఆర్..
KTR: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు, రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల,…
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో రేపు కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉంది.…
Read More » -
వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన
వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి రోడ్డుపై భైఠాయించి ధర్నా…
Read More » -
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి
నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరదనీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి…
Read More » -
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతులు…
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…
Read More » -
Seethakka: యూరియాపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
Seethakka: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ లబ్ది పొందాలని…
Read More »