తెలంగాణ
-
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పారు.…
Read More » -
MLC Kavitha: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ
MLC Kavitha: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కొంతకాలంగా…
Read More » -
కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్
కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయ్యింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని…
Read More » -
వామనరావు హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామన్రావు, గట్టు నాగమణి దంపతుల హత్యకేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ…
Read More » -
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నల ఇబ్బందులు
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫెర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు…
Read More » -
కాళేశ్వరంపై విచారణ జరపండి
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్…
Read More » -
Telangana politics: వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని శాసన సభ నిర్ణయించడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయా? సీబీఐ రంగంలోకి దిగితే…
Read More » -
KTR: ధర్నాలకు పిలుపునిచ్చిన కేటీఆర్..
KTR: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు, రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల,…
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో రేపు కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉంది.…
Read More » -
వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన
వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి రోడ్డుపై భైఠాయించి ధర్నా…
Read More »