తెలంగాణ
-
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి
నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరదనీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి…
Read More » -
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతులు…
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…
Read More » -
Seethakka: యూరియాపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
Seethakka: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ లబ్ది పొందాలని…
Read More » -
గజ్వేల్లో యూరియా కోసం రైతన్నల క్యూ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. గజ్వేల్ వ్యవసాయ అధికారి నాగరాజును ఓ రైతు యూరియా కావాలంటూ లాక్కెళ్లాడు.…
Read More » -
తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా రేగుమాగు వాగులో పొంగిపొర్లుతోంది. జాతీయ…
Read More » -
తెలంగాణలో రవాణా శాఖ చెక్పోస్టుల తొలగింపు
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్పోస్టులు, కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఏ చెక్పోస్ట్ను…
Read More » -
Nirmal: భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా అతలాకుతలం
మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడ ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన ఎకధాటిగా వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి.…
Read More » -
Medak: భారీ వర్షాలు.. నీట మునిగిన ఏడుపాయల ఆలయం
మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడ ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన ఎకధాటిగా వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి.…
Read More » -
సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఊరట
సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు…
Read More »