ఆంధ్ర ప్రదేశ్
-
Tirupati: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Tirupati: తిరుపతి జిల్లా నగిరి మండలం కావేటిపురంలో మూడున్నరేళ్ల చిన్నారిపై మోహన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులపై…
Read More » -
Srikakulam: మృతి చెందాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివరికి లేచి కూర్చొవడంతో షాక్
Srikakulam: ఆ వృద్ధుడు చనిపోయాడుకున్నారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. చివరి చూపు కోసం అందరూ వచ్చేశారు. మరికొద్దిసేపట్లో శ్మశానానికి తరలిద్దామనేలోగా అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్…
Read More » -
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ఏప్రిల్ నెల టికెట్లు విడుదల
TTD Darshan Tickets: నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన…
Read More » -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక…
Read More » -
Kakani: కలెక్టర్ పై కాకాణి సంచలన కామెంట్స్
Kakani: రెడ్ క్రాస్ తాజా పరిస్థితులలో కలెక్టర్ ఆనంద్ వ్యవహారం పై మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా…
Read More » -
Kurnool: విద్యార్ధినులపై టీచర్ లైంగిక వేధింపులు
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధినులపై లైంగిక టీచర్ లక్ష్మన్న వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు..…
Read More » -
Nimmala: పోలవరం ప్రాజెక్ట్ను 2027 డిసెంబర్ కి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు
Nimmala: పోలవరం ప్రాజెక్ట్ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం వరద నీటిని ఉత్తరాంధ్రకు..ఇటు…
Read More » -
Tirumala: అన్నప్రసాదం మెనూలో మసాలా వడ.. మొదటిరోజు ఐదువేల మందికి వడ్డింపు
Tirumala: శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో…
Read More » -
Eluru: పిల్లి పిల్లకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క
Eluru: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వసంత నగర్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. సహజంగా కుక్కకు పిల్లికి మధ్య జాతి వైరం నేపథ్యంలో…
Read More » -
AP News: సొంతపార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్
AP News: లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్పై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా…
Read More »