ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: నేడు బడ్జెట్పై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: ఆర్ధిక బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ అందించాయి. నేడు బడ్జెట్పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష…
Read More » -
Pawan Kalyan: అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు…
Read More » -
Gali Bhanu Prakash: చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదు
Gali Bhanu Prakash: వైసీపీ మహిళా నాయకురాలు రోజాపై… తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. ఆవుకు, గంగిరెద్దుకు ఉన్న తేడా తెలియని రోజా..…
Read More » -
Purandeswari: నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ పురందేశ్వరి
Purandeswari: తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరిశీలించారు. నిన్న పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని…
Read More » -
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. తెలంగాణ భక్తులకు గాయాలు
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ వాహనానికి మొదటి ఘాట్ రోడ్డులోని 19వ మలుపు దగ్గర ప్రమాదం జరిగింది.…
Read More » -
Vijay Sai Reddy: పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా
Vijay Sai Reddy: వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ ఛైర్మన్కు రాజీనామా లేఖ సమర్పించానని.. దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు.…
Read More » -
Eluru: భారీ అగ్నిప్రమాదం.. 30 గుడిసెలు దగ్దం
Eluru: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండపల్లి మండలం ప్రత్తిపాడులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకై 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, మహిళ…
Read More » -
Betting App: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ లెటర్
Betting App: యువకుడి సూసైడ్ లెటర్ కలకలం రేపిన ఘటన.. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో 13లక్షలు పోగొట్టుకోవడంతో.. నిరంజన్ సూసైడ్…
Read More » -
Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
Tirumala: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని.. ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లోకి…
Read More » -
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ విజయసాయి రాజీనామా
Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న పాలిటిక్స్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి.. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.…
Read More »