ఆంధ్ర ప్రదేశ్
-
Balakrishna: వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది
Balakrishna: రైతుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రైతులకు…
Read More » -
Nandyala: థియేటర్లో నటుడు వెంకటేష్ అభిమానుల సందడి
Nandyala: నంద్యాలలోని శ్రీరామ థియేటర్లో నటుడు వెంకటేష్ అభిమానులు సందడి చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వియోత్సవ వేడుకలు జరుపుకున్నారు. థియేటర్ మేనేజర్ రఘుకు శాలువా కప్పి…
Read More » -
Srikakulam: బాత్రూమ్లో మహిళ దారుణ హత్య
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లోని బాత్రూమ్లో మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతిగా…
Read More » -
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసుపై డ్రోన్ కలకలండిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై.. డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. జనసేన…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం
Tirumala: తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి…
Read More » -
గన్నవరంలో అమిత్ షాకు వామపక్షాల నిరసనలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు
Amit Shah: కృష్ణా జిల్లా గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గో బ్యాక్ అమిత్ షా గో బ్యాక్ అంటూ…
Read More » -
Kurnool: అడవిదున్న సంచారంతో గ్రామస్తుల భయాందోళనలు
Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కుంకునూరులో అడవిదున్న ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన…
Read More » -
NDRF రైజింగ్ డే వేడుకలు.. హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లా గన్నవరంలో NDRF రైజింగ్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అదేవిధంగా NIDM క్యాంపస్ను కూడా…
Read More » -
ఏనుగుల దాడి.. సీఎం చంద్రబాబు సన్నిహితుడు మృతి
తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. అంతేకాదు.. తరిమేందుకు వెళ్లిన రైతులపై కూడా ఏనుగులు దాడి చేశాయి. గజరాజుల…
Read More »
