ఆంధ్ర ప్రదేశ్
-
Jagan: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన
Jagan: పార్వతీపురం మన్యంజిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని…
Read More » -
టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన
టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
Read More » -
Jagan: శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
Jagan: అనంతరం రోడ్డు మార్గం గుండా పాలవలస ఇంటికి చేరుకొనున్నారు అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పర్యటన ముగించి తిరిగి తన నివాసానికి చేరుకొనున్నారు. టీచర్స్…
Read More » -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి…
Read More » -
Jagan: మాజీ సీఎం జగన్పై కేసు నమోదు
Jagan:మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు ఏడుగురు వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం…
Read More » -
Tirumala: తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం
Tirumala: తిరుమల కొండపై మరోసారి విమానం ఎగిరిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయ సమీపంలో ఈ విమానం కనిపించింది. అయితే తిరుపతి విమానాశ్రయ అధికారులు ఆగమశా…
Read More » -
Jana Sena: మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
Jana Sena: మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టారు జనసేన టీం. పెద్ద ఎత్తున జనసేన నాయకులు,…
Read More » -
Nara Lokesh: పార్టీ, ప్రభుత్వం అనుసంధానంతో ముందకు వెళ్లాలి
Nara Lokesh: పార్టీ లేకపోతే మనం ఎవరం లేమని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో లోకేష్…
Read More » -
Satya Kumar: పేషెంట్లకు 30 నిమిషాల్లో ఓపీ సేవలు అందించాలి
Satya Kumar: 30 సూత్రాల అమలులో భాగంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు మంత్రి సత్యకుమార్. విజయవాడలో ప్రభుత్వ జనరల్ హాస్పటల్ను మంత్రి సత్యకుమార్ ఆకస్మిక…
Read More » -
YouTuber Tirumala Reddy: యూట్యూబర్ తిరుమల రెడ్డి దారుణ హత్య
YouTuber Tirumala Reddy: కర్నూలు జిల్లాలో యూ ట్యూబర్ తిరుమల రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా…
Read More »