ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
Chandrababu: ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్…
Read More » -
AP News: చిన్నారితో కలిసి చెరువులో దూకిన తల్లి
AP News: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం చోటుచేసుకుంది. బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారితో కలిసి పెద్దచెరువులోకి దూకింది సుజాత. బాపట్ల సుజాత, 7 నెలల…
Read More » -
Buddha Venkanna: నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారు
Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని రౌడీలందరినీ నిన్న విజయవాడ…
Read More » -
Vallabhaneni Vamsi: వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు
Vallabhaneni Vamsi: వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో కౌంటర్లు దాఖలు కానున్నాయి. పోలీస్ కస్టడీ పిటిషన్పై లాయర్లు…
Read More » -
Jagan: గుంటూరు మిర్చియార్డుకు జగన్
Jagan: కాసేపట్లో గుంటూరు మిర్చియార్డుకు జగన్ బయల్దేరనున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులతో జగన్ కచ్చితంగా మాట్లాడితీరుతారంటోంది…
Read More » -
క్యాన్సర్పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
అవగాహాన లోపంతోనే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ…
Read More » -
Jagan: వంశీపై తప్పుడు కేసులు పెట్టారు
Jagan: ఏపీలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. వంశీ మీద కోపం, ఆక్రోశంతోనే కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో…
Read More » -
Vishakapatnam: ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
Vishakapatnam: విశాఖలోని ఆర్కే బీచ్లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బీచ్ రోడ్డులోని డివైడర్ను ఢీకొట్టి చిల్డ్రన్ పార్కులోకి దూసుకెళ్లింది. సమయంలో…
Read More » -
శ్రీశైలం స్వామి-అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు
Srisailam: శ్రీశైలం స్వామి-అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నకిలీ టికెట్లతో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్లు తేలింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. దేవస్థా నం టికెట్లను ట్యాంపరింగ్…
Read More » -
Jagan: వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్
Jagan: విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న వైఎస్ జగన్ వల్లభనేని వంశీని పరామర్శించారు. అలాగే వంశీ భార్య పంకజశ్రీ కూడా వంశీతో ములాఖత్ అయ్యారు. జగన్ వెనక…
Read More »