ఆంధ్ర ప్రదేశ్
-
Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు
Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ . అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్ష హోదా…
Read More » -
AP Assembly: 28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్
AP Assembly: ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం…
Read More » -
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్కాట్
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్తకంఠంతో నినదించామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో…
Read More » -
AP Assembly Sessions 2025: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
AP Assembly Sessions 2025: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
Read More » -
తిరుమలలో సమసిన వివాదం.. థర్డ్ క్లాస్ వ్యాఖ్యలకు బోర్డు సభ్యుడు క్షమాపణ
TTD ఉద్యోగులు, బోర్డు సభ్యుడి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చోరవతో సమస్య పరిష్కారమైంది. ఐదు రోజుల క్రితం మహాద్వారం…
Read More » -
నేడు మిర్చి ట్రేడర్స్, రైతులతో సీఎం చంద్రబాబు భేటీ
Chandrababu: మిర్చి ట్రేడర్లు, రైతులతో ఇవాళ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. రైతుల సమస్యలపై చర్చించనున్నారు. కేంద్ర సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించనున్నారు చంద్రబాబు.…
Read More » -
కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు
GBS Case: కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు అయింది. అనారోగ్య లక్షణాలతో సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలు…
Read More » -
GBS Virus: కలకలం రేపుతున్న జీబీఎస్ వైరస్
GBS Virus: కర్నూలులో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో జీబీఎస్ కేసు వెలుగుచూసింది. 44 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ…
Read More » -
AP News: ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు
AP News: ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి…
Read More » -
East Godavari: భార్యను కత్తితో నరికిన భర్త
East Godavari: తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య, మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో దాడికి పాల్పడ్డాడు.…
Read More »