ఆంధ్ర ప్రదేశ్
-
Kotappakonda Temple: కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
Kotappakonda Temple: పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజామున రెండు గంటలకు నుండి ప్రత్యేక పూజాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…
Read More » -
Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీగిరి క్షేత్రానికి భక్తులు…
Read More » -
మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
AP News: తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలోని గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి…
Read More » -
శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై రగడ
ఏపీ శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై రగడ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించగా హోంమంత్రి అనిత…
Read More » -
Nara Lokesh: అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం
Nara Lokesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పదవులు అడగలేదు, రాష్ట్రాన్ని కాపాడాలని…
Read More » -
వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం.. శాసనమండలిలో గందరగోళం
ఏపీ శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది. ఉద్యోగాల…
Read More » -
Nara Lokesh: చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి లోకేశ్ కౌంటర్
Nara Lokesh: వైస్ చాన్సలర్ల రాజీనామాపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు…
Read More » -
Vallabhaneni Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్
Vallabhaneni Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదుపై గన్నవరం, వీరవల్లి పీఎస్లలో 2…
Read More » -
Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్
Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. శాసనసభలో నిన్న జరిగిన ఘటన బాధ కలిగించిందన్నారు ఆయన. అతిథిగా వచ్చిన గవర్నర్ను గౌరవించాల్సి ఉందని గుర్తుచేశారు.…
Read More » -
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొలహాలంగా కొనసాగుతున్నాయి. ఆరవరోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి పుష్పపల్లకిసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుండి శ్రీ…
Read More »