ఆంధ్ర ప్రదేశ్
-
సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ
Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు. జగన్ జమానాలో మద్యం…
Read More » -
గంజాయి కేసులో రౌడీషీటర్ పండు అరెస్టు
కృష్ణా జిల్లా పెనమలూరులో రౌడీషీటర్ పండు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో రౌడీషీటర్ పండుతో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 22 కిలోల…
Read More » -
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వీడిన మిస్టరీ
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. రెండు సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. కొంతమూరు వద్ద ప్రవీణ్ బైక్ బోల్తాకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో పాస్టర్…
Read More » -
మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి కొడాలి నానిని తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నానికి…
Read More » -
Chandrababu: ఈనెల 27న పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్న చంద్రబాబు
Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 27న పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు.…
Read More » -
Gorantla Butchaiah: జగన్ వచ్చేది అధికారంలోకి కాదు.. రాజమండ్రి సెంట్రల్ జైలుకే
Gorantla Butchaiah: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరో మూడేళ్ల తరువాత అధికారంలోకి వస్తానని జగన్ చెబుతున్నారని కాని…
Read More » -
కడప మేయర్ సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్
కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది.…
Read More » -
TTD: రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. స్వామి వారి…
Read More » -
Chandrababu: ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
Chandrababu: ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి మాకు మద్దతు ఇచ్చారని అన్నారు. కొందరు…
Read More » -
గుంటూరులో హై టెన్షన్.. యువకుడిపై పోలీసుల దాడి
గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. ఫిరంగిపురం శాంతి నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లెలోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో…
Read More »