ఆంధ్ర ప్రదేశ్
-
కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పీఎస్లో ఏసీబీ దాడులు
ACB raids: కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ 20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.…
Read More » -
శ్రీకాకుళం జిల్లా బూర్జలో రోడ్డు పనులకు ఎమ్మెల్యే రవికుమార్ శంకుస్థాపన
Ravi kumar: గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో 20 కోట్ల రూపాయల రోడ్డు…
Read More » -
Nellore: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు
Nellore: ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్, సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకొని…
Read More » -
Nandyala: మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం
Nandyala: నంద్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటుచేసిన జనని మహిళా బ్యాంకు…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. నిన్న…
Read More » -
తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం
Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు నేపథ్యంలో తిరుమలలో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆ…
Read More » -
నంద్యాల జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్
నంద్యాల జిల్లాలో విద్యార్థినులను వేధిస్తున్న టీచర్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు…
Read More » -
Kollu Ravindra: మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తాం
Kollu Ravindra: మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బందరుకోట రోడ్డులో పాత రైల్వే స్టేషన్ దగ్గర…
Read More » -
గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ కన్ను
గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ దృష్టిసారించింది. అయితే ఇప్పుడు ఆశావహులలో ప్రముఖంగా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర పేరు వినబడుతోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం మేయర్…
Read More »