ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు లో నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో పనుల్లో…
Read More » -
Akhila Priya: తెలుగు గంగ, కేసి కెనాల్ కింద ఆయకట్టు ఎక్కవ ఉంది
Akhila Priya: నంద్యాలలో తెలుగు గంగ, కేసీ కెనాల్ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశమయ్యారు. ఆళ్ళగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ, కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువ…
Read More » -
Bhumana Karunakar Reddy: ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయడమే టీడీపీ లక్ష్యం
Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూటమిపై పలు కామెంట్స్ చేశారు. తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందన్నారు భూమన కరుణాకర్…
Read More » -
కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకుందన్న నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కు.. ఈ నెల 31 వరకే అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు పొందని వారు…
Read More » -
Chandrababu: పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పందించిన చంద్రబాబు
Chandrababu: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రవీణ్ మృతిపై డీజీపీతో మాట్లాడారు ముఖ్యమంత్రి. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశాలు జారీ…
Read More » -
గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్
విజయవాడలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో ఏ-1గా ఉన్న ఓలుపల్లి రంగారావును సీఐడీ పోలీసులు అదుపులోకి…
Read More » -
మాజీమంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై క్లారిటీ
మాజీమంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యంపై క్లారిటీ వచ్చింది. గ్యాస్ట్రిక్ సమస్యతోనే కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొడాలి నాని…
Read More » -
అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ
Modi: త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని…
Read More » -
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీకి షాక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల…
Read More » -
Tirumala: పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ
Tirumala: పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ ఇచ్చింది. తిరుమలలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ ప్రచారం జరిగింది. పాపవినాశనం డ్యామ్ చుట్టూ పడవలతో…
Read More »