ఆంధ్ర ప్రదేశ్
-
Tirupati: తిరుపతిలో పట్టుబడిన చిరుత
Tirupati: కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా…
Read More » -
భద్రాచలంలో శ్రీరామనవమి శోభ
Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. రాములోరి కల్యాణానికి మిథిలా స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10గంటల 30నిమిషాలకు కల్యాణ మహో త్సవం ప్రారంభం కానుంది.…
Read More » -
KA Paul: ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదు
KA Paul: మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమాన పర్చడం సరికాదన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై…
Read More » -
AP Rains: ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి…
Read More » -
Homestay Gang War: తిరుపతిలో సంచలనంగా మారిన హోం స్టేల గ్యాంగ్ వార్
Homestay Gang War: తిరుపతిలో హోం స్టే లే గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టేల మధ్య…
Read More » -
భద్రాద్రి సీతమ్మ అమ్మవారికి బంగారు చీర
Bhadradri: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు…
Read More » -
Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం
Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు . సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు లక్షకు…
Read More » -
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2 చిరుతల సంచారం
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద శుక్రవారం వేకువజామున రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. కాలనీ లోపలకు ప్రవేశించే…
Read More » -
Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More »