ఆంధ్ర ప్రదేశ్
-
Kurnool: ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి
Kurnool: కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాం దగ్గర విషాద ఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. షేక్…
Read More » -
MLC Nagababu: పవన్ కల్యాణ్ను కలిసిన నాగబాబు
MLC Nagababu: విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు.…
Read More » -
నేడు కాకాణి ముందస్తు బెయిల్ పై పిటిషన్ విచారణ
Kakani Goverdhan Reddy: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు హై కోర్టులో విచారణ. పొదలకూరు పోలిసు స్టేషన్ పరిధిలో నమోదైన…
Read More » -
TTD: ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం
ఈనెల 6,7 తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు 6వ తేదీ ఆస్థానం, 7వ తేదీ శ్రీరామపట్టాభిషేకం 6వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ…
Read More » -
Nagababu: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు
Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ…
Read More » -
AP: బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి
AP: పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకి చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ…
Read More » -
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో చుక్కెదురు
Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో చుక్కెదురు అయింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏ-4గా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డిని అరెస్టు…
Read More » -
YS Sharmila: పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు రావడం అంటే ఇవాళ బ్లాక్ డే
Sharmila: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. కేంద్రం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను…
Read More » -
Satya Kumar Yadav: అవసరం లేకుండానే ఎక్సరేలు, స్కానింగ్లు తీస్తున్నారు
Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందన్నారు. డాక్టర్లు రోగులను మానవతా దృష్టితో చూడాలన్నారు. వైద్య వృత్తి…
Read More » -
Nandyala: కబడ్డీ ఆడుతుండగా.. గుండెపోటుతో యువకుడి మృతి
Nandyala: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తుడిచర్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది.…
Read More »