ఆంధ్ర ప్రదేశ్
-
పవన్ కుమారుడు ప్రమాదంపై స్పందించిన చంద్రబాబు, లోకేష్, కేటీఆర్
KTR: సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను ఆ చిన్నారి…
Read More » -
కర్నూల్ జిల్లాలో చెలరేగిపోతున్న ఎర్రమట్టి మాఫియా
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నాడు కేటుగాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల మాత్రం…
Read More » -
KIA: కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు మాయం
KIA: సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలో ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చి 19న…
Read More » -
Srikakulam: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయిన ఏసీ బోగీలు
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి. ప్రస్తుతం విడిపోయిన బోగీలను రైల్వే సిబ్బంది అమరుస్తుంది. మరోవైపు ఘటన…
Read More » -
Amaravati: అమరావతికి కేంద్రం రూ.4285 కోట్లు విడుదల
Amaravati: అమరావతి రాజధానులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ…
Read More » -
Visakha: విశాఖ జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షురాలిపై కేసు
Visakha: విశాఖ జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షురాలిపై కేసు నమోదైంది. టీడీపీ మహిళ నేత సర్వసిద్ధి అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు నరేంద్రను గాజువాక…
Read More » -
ప్రియురాలిని బండరాయితో చంపిన ప్రియుడు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ప్రియురాలిని బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేసాడు ప్రియుడు. మృతురాలు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన…
Read More » -
YS Sharmila: పేరుకే రైజింగ్ స్టేట్.. వైద్య సేవలకు దిక్కు లేదు
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం వహిస్తుందన్నారు షర్మిల. పేరుకు రైజింగ్ స్టేట్..…
Read More » -
Road Accident: రోడ్డుప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల దగ్గర ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న…
Read More » -
Amaravati: అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. భూసేకరణ కొంతమేర కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో…
Read More »