ఆంధ్ర ప్రదేశ్
-
ఏపీలో సుపరిపాలనకు ‘తొలి అడుగు’ కార్యక్రమం
ఏపీలో సుపరిపాలనకు ‘తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్యకు కూటమి శ్రేణులు వెళ్తున్నారు. నెలరోజులపాటు…
Read More » -
Chandrababu: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పంకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. రెండ్రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు ఆయన. ఇంటింటికీ టీడీపీ ప్రచార కార్యక్రమంలో కూ డా పాల్గొననున్నారు…
Read More » -
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట, మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు. తనపై నమోదైన అన్నీ కేసుల్లోనూ బెయిల్…
Read More » -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 04 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 10 గంటల…
Read More » -
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సభ్యులతో మాజీ సీఎం జగన్ సమావేశం
Jagan: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సభ్యులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ అనుసరించాల్సిన…
Read More » -
వైసీపీలోకి వెళ్లనున్న జేసీ ప్రభాకర్ ..?
JC Prabhakar Reddy: ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అందుకు కారణం జేసీ బ్రదర్స్. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో…
Read More » -
నరసరావుపేటలో RMP వైద్యుడి నిర్వాకంతో చిన్నారి మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వాంతులు, విరేచనాలతో బాధపడిన చిన్నారి ఆయేషాను చికిత్స నిమిత్తం పార్ధు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి…
Read More » -
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 12గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 12 గంటల…
Read More » -
PVN Madhav: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
PVN Madhav: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ MLC పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…
Read More » -
Narayana: నెల్లూరులోని వీఆర్ హై స్కూల్కు పూర్వ వైభవం తీసుకొస్తాం
Minister Narayana: నెల్లూరులోని వీఆర్ హై స్కూల్కు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించనున్నట్లు ఆయన తెలిపారు. తాను…
Read More »