ఆంధ్ర ప్రదేశ్
-
ఆ గ్రామంలో వింత ఆచారం.. సోమవారం ఎద్దులకు సెలవు
Kurnool: కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురం గ్రామస్తులు వినూత్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పురాతన కాలం నుంచి ఆ గ్రామంలో మనుషులతో సమానంగా వారి ఎద్దులకు సెలవులు…
Read More » -
నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా రొట్టెల పండుగ
Nellore Rottela Panduga 2025: దేశ నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లాకు భక్తులు తరలివస్తారు. పెద్దఎత్తున రొట్టెల పండుగకు తరలివస్తారు. నెల్లూరు జిల్లాలో…
Read More » -
నర్సీపట్నం మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం.. పసుపు గోడౌన్లో చెలరేగిన మంటలు
అనకాపల్లి నర్సీపట్నం మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. పసుపు గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనలో భారీగా ఆస్తి…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల…
Read More » -
మాజీ సీఎం జగన్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేదికగా భద్రతా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి…
Read More » -
కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. వారికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి పూర్తి గా కల్తీనే అని ఇటీవల సిట్ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ…
Read More » -
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. బీసీ బాలికల హాస్టల్లో టిఫిన్లో…
Read More » -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 15 గంటల…
Read More » -
Tirupati: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం దగ్గర దుకాణంలో మంటలు చెలరేగాయి. చలువ పందిళ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు…
Read More » -
Vallabhaneni Vamsi: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్ధించింది. రెండు కేసుల్లో వంశీ…
Read More »