ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలో విషాదం.. భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

Tirupati: తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్లో విషాదం చోటుచేసుకుంది. భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.